资讯

అమెరికా టెక్సాస్‌ను భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా వరదలకు సంబంధించిన కొన్ని ఫోటోలను శాటిలైట్ పంపింది.
చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 68 క్వింటాళ్ల యూరియాను మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Womens Farmland Ownership: మహిళలు ఏం చేసినా, లోతుగా ఆలోచించి చేస్తారు. వ్యవసాయ భూమిపై యాజమాన్య హక్కు పొందితే, వారు ఆ భూమిని బంగారంలా చేస్తారు. మరి దేశంలో ఒక రాష్ట్రంలో మహిళలకు ఎక్కువగా వ్యవసాయ భూమి ఉం ...
ఉత్తరాంధ్ర ఫేమస్ బసవన్న గరిడీ ఉత్సవం.. ఈ ఉత్సవంలో నిప్పుల్లో ఫీట్లు.. పులి వేషాలతో దిగేవారు.. పులి వేషాలతో ఆడేవారు.. డప్పులు ...