资讯
గుజరాత్లో ఇవాళ ఉదయం బ్రిడ్జ్ కూలిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 8మంది చనిపోయారు. బ్రిడ్జ్ కూలిన డ్రోన్ షాట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
శ్రీశైల మహాక్షేత్రంలో ఆషాఢమాసం మూలా నక్షత్రం సందర్భంగా అంకాళమ్మ అమ్మవారికి బోనం సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు, ...
Sigachi Factory Accident: సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 44 మంది మృతి చెందగా, 8 మంది కార్మికుల ఆచూకీ ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
గుమ్మడికాయలో ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, గుమ్మడి గింజలు మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త జగన్ టాటూ తన గుండెలపై వేసుకొని కనిపించారు.
పూరిలో జగన్నాథుడి రథ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్నిరోజులుగా విదేశీలో పర్యటన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు దేశాలకు వెళ్తున్నారు. ఇవాళ పర్యటనలో భాగంగా నమీబియాకు చేరుకున్నారు. అక్కడ ఆఫ్రికన్ డ్రమ్స్ వాయించి సందడి చేశా ...
చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
రైతులకు అందించాల్సిన రాయితీ యూరియాను కొంతమంది అక్రమంగా తరలిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో 68 క్వింటాళ్ల యూరియాను మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
一些您可能无法访问的结果已被隐去。
显示无法访问的结果